కేజ్రీవాల్‌పై ఈడీ కీలక పిటిషన్.. కాసేపట్లో విచారణ!

60చూసినవారు
కేజ్రీవాల్‌పై ఈడీ కీలక పిటిషన్.. కాసేపట్లో విచారణ!
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భవితవ్యం బుధవారం సాయంత్రం తేలనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఈడీ కేసు విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూ కోర్టు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్