బంజారాల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు

67చూసినవారు
బంజారాల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు
భద్రాచలంలో ఆదివారం జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో టీటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు బానోత్ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవో నం 3 పునరుద్ధరణ చేయాలని ఆయన కోరారు. అనంతరం కులసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాయి.

సంబంధిత పోస్ట్