Apr 20, 2024, 16:04 IST/ఖమ్మం
ఖమ్మం
ఐపిఎల్ టికెట్లు అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి
Apr 20, 2024, 16:04 IST
ఐపీఎల్ క్రికెట్ టికెట్లు అమ్ముకుంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డ్, సన్ రైజర్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, హెచ్సీఏ బోర్డ్ అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ నియమించి విచారణ జరపాలని పివైఎల్, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు రాకేష్, బషీరుద్దీన్, రామకృష్ణలు డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన యువజన సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు.