మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

575చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో గల ఖాళీ స్థలాలలో చెట్లు బాగా పెరిగిపోవడంతో అవి పందులకు, దోమలకు ఆవాసంగా మారి పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.