దైవదర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం!

68చూసినవారు
దైవదర్శనానికి వచ్చిన యువతిపై సామూహిక అత్యాచారం!
TG: గుడికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన ఓ యువతిపై కొందరు యువకులు కామవాంఛ తీర్చుకున్నారు. MBNRకు చెందిన ఓ యువతి బంధువుతో కలిసి నాగర్‌కర్నూల్‌(D) ఊర్కొండ(M) ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం సాయంత్రం వచ్చారు. యువతి కాలకృత్యాల కోసం సమీప గుట్టప్రాంతంలోకి వెళ్లగా కొందరు యువకులు ఆమె బంధువుపై దాడి చేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్