ఖమ్మం రూరల్: పైప్ లైన్ లీకేజీతో వృథాగా పోతున్న నీరు

83చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట సమీపంలోని గుట్ట పైన మిషన్ భగీరథ పైప్ లైన్ బుధవారం లీకేజీకి గురైందని స్థానికులు తెలిపారు. దీనివల్ల త్రాగు నీరు భారీగా దిగువకు వృథాగా పోతుందని చెప్పారు. కావున సంబంధిత మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి, లీకేజీకి గురైన పైపులైనుకు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్