నాన్‌-యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీ: కేంద్రం

53చూసినవారు
నాన్‌-యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీ: కేంద్రం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ అధికారికంగా వెల్లడించారు. ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్‌-యూరియా ఎరువులకు రూ.24,475 కోట్ల సబ్సిడీకి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

సంబంధిత పోస్ట్