మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

82చూసినవారు
కల్లూరు మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి సందర్శించారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో రికార్డ్స్ పరిశీలించి, త్వరలో నిర్మించబోయే విశ్రాంతి భవన నిర్మాణ మ్యాప్ ను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. తదనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్