Mar 19, 2025, 09:03 IST/
ఏపీ ప్రైవేటు వర్సిటీ సవరణ బిల్లు-2025ను ప్రవేశపెట్టిన మంత్రి లోకేశ్
Mar 19, 2025, 09:03 IST
మంత్రి నారా లోకేశ్ ఏపీ ప్రైవేటు వర్సిటీ సవరణ బిల్లు-2025ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తామని, వీవీఐటీని ప్రైవేటు వర్సిటీగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. వీవీఐటీ పెద్ద ఎత్తున పెట్టుబడులకు సిద్ధంగా ఉందని తెలిపారు.