చెక్ పోస్ట్ వద్ద రూ.71 వేలు పట్టివేత

1037చూసినవారు
చెక్ పోస్ట్ వద్ద రూ.71 వేలు పట్టివేత
వాంకిడి మండలంలోని టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీలు చేస్తుండగా మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన గొడిసెలవార్ నరేందర్ కారులో సిద్దిపేట వైపు వెళ్తుండగా సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 71 వేల నగదును పట్టుకున్నట్లు వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు. సరైన ఆధారాలు లేని కారణంగా నగదును సీజ్ చేసి ఎఫ్. ఎస్. టి టీం కు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్