పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు

85చూసినవారు
పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బురుగూడ శివారు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఐదుగురు పేకాటరాయుళ్ళను పట్టుకుని, కేసు నమోదు చేసి 3 సెల్ల్ ఫోన్లు, రూ 13, 800/- నగదు స్వాధీనం చేసుకుని ఆసిఫాబాద్ పోలిస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఎస్ఐ గంగన్న, పీసి సంజీవ్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్