కేతిని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే

58చూసినవారు
చింతలమానేపల్లి మండలంలోని కేతిని గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను శనివారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి చదువులో బాగా రాణించాలని చెప్పి, విద్యార్థులకు పండ్ల రసాన్ని పంపిణీ చేశారు. బీజేపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్