రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పర్యవేక్షణ

1897చూసినవారు
కాగజ్ నగర్-సిర్పూర్ ప్రధాన రహదారి బీటీ రెన్యువల్ పనులు, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతుండగా సోమవారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వేంపల్లి గ్రామం వద్ద గ్రామస్తుల కోరిక మేరకు స్పీడ్ బ్రేకర్ వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రహదారి పనులు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేసుకున్న మీదట కాగజ్‌నగర్‌ సిర్పూర్ మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్