పోడు భూముల ఆక్రమణను నిలుపుదల చేయాలి: సిపిఐ ఎంఎల్

54చూసినవారు
చర్ల మండలం కలివేరులో పోడు భూములను ఫారెస్ట్ అధికారుల ఆక్రమణను నుంచి నిలుపుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆవునూరి మధు అన్నారు. గత 20, 30 సంవత్సరాలుగా పోడు భూములను సాగు చేస్తున్న రైతులందరికీ ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఆదివారం నిర్వహించిన సమావేశంలో డిమాండ్ చేశారు. అలాగే పోడు భూముల రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్