కలెక్టరేట్ ఎదుట ధర్నా

81చూసినవారు
సెంట్రలైజ్ కిచెన్ విధానం రద్దు చెయ్యాలని ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి కి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు.

సంబంధిత పోస్ట్