పాల్వంచ కేటీపీఎస్ కాలనీలో దొంగల హల్ చల్

14372చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటిపిఎస్ ఏ-కాలనీ లో రాధాకృష్ణ గుడి లైన్ లో శనివారం రాత్రి ఓ ఇంటి తాళాలను ఇద్దరు వ్యక్తులు కలిసి వచ్చి పగలగొడుతుండగా కాలనీవాసులు గమనించారు. దొంగలను పట్టుకొని పాల్వంచ పోలీసులకు అప్పగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్