కష్టం ఫలించే.. కేంద్ర కొలువు వరించే

56చూసినవారు
కష్టం ఫలించే.. కేంద్ర కొలువు వరించే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బాపనకుంట గ్రామానికి చెందిన నీరుడు సాయికిరణ్ కష్టపడి చదివి కేంద్ర సిపిసిఎల్ కొలువు వరింపచేసుకున్నాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి సహకారం, మేనమామ ప్రోత్సాహంతో కేంద్రప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. తల్లి వెంకటలక్ష్మి, మేనమామ ఏడుకొండలుకు రుణపడి ఉంటానని సాయికిరణ్ శుక్రవారం అన్నారు.

సంబంధిత పోస్ట్