బాధత కుటుంబానికి బియ్యం వితరణ

78చూసినవారు
బాధత కుటుంబానికి బియ్యం వితరణ
ఇల్లందు నియోజకవర్గం పుల్లూరులో ఇటీవల అనారోగ్యంతో చింతల గురవయ్య మరణించారు. గురవయ్య దశదిన కర్మకు 100 కేజీల బియ్యాన్ని పుల్లూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజ్మీర బూచ్య వారి కుటుంబ సభ్యులకు ఆదివారం సహాయం చేశారు.
ఈ కార్యక్రమంలో పుల్లూరు మాజీ ఉపసర్పంచ్ చింతల నాగరాజు, బోడ రాంబాబు, బోడ భద్ర, పాస్టర్ రమేష్, చింతల శివ, భూక్య శ్రీను, కాశయ్య, చింతల చిన్న గురవయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్