తెలుగు రాష్ట్రాలకు సాగర్‌ నీటిని కేటాయించిన కేఆర్‌ఎంబీ

66చూసినవారు
తెలుగు రాష్ట్రాలకు సాగర్‌ నీటిని కేటాయించిన కేఆర్‌ఎంబీ
తెలుగు రాష్ట్రాలకు నాగార్జున సాగర్ నీటిని కేఆర్‌ఎంబీ కేటాయించింది. సాగర్‌లోని 14 టీఎంసీలను తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటయించింది. మే నెలలో కేఆర్ఎంబీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్