ఐటీ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన కేటీఆర్

80చూసినవారు
ఐటీ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన కేటీఆర్
2014 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి సిరిసిల్ల నుంచి 53 వేల ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్.. కేసీఆర్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవగానే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను కేటీఆర్ చేపట్టారు. 2019 సెపెంబర్ 8న ఆయన్ను కేసీఆర్ కేబినెట్‌లోకి తీసుకున్నారు. మరోసారి ఆయనకు ఐటీ, మున్సిపల్, పరిశమ్రల శాఖల బాధ్యతలను అప్పగించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అద్భుత పనితీరు కనబర్చారు.

సంబంధిత పోస్ట్