ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన కేటీఆర్

55చూసినవారు
కరీంనగర జిల్లా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ పరామర్శించారు. ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చిన్నారులను దగ్గరకు తీసుకొని బాధపడొద్దని చెప్పారు.

సంబంధిత పోస్ట్