ముగిసిన సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన

60చూసినవారు
ముగిసిన సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి కుప్పం పర్యటన ముగిసింది. రెండు రోజులపాటు ఆయన కుప్పంలో పర్యటించారు. బుధవారం సాయంత్రం అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి సాదర వీడ్కోలు పలికారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రెండు రోజుల పర్యటన కోసం కుప్పానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్