నందినగర్‌లో ఓటేసిన కేటీఆర్‌

583చూసినవారు
నందినగర్‌లో ఓటేసిన కేటీఆర్‌
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. కాగా హైదరాబాద్ నందీనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా హదరాబాద్ లో ఓటింగ్ మందకోడిగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్