లడ్డూ వివాదం.. వేణు స్వామి భార్య సంచలన వ్యాఖ్యలు(వీడియో)

62చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డూ మీద సోషల్ మీడియాలో ఎంత పెద్ద రచ్చ చేశారు అంటూ విరుచుకపడ్డారు. రాజకీయనాయకులే కాకుండా బ్రాహ్మణులు, పండితులు కూడా ఈ వివాదంపై ఓవర్ యాక్టింగ్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు హిందువుల మనోభావాలను హింసించారన్నారు. ఇప్పటి వరకు మాట్లాడిన వారు నిజమైన హిందువులే అయితే క్షమాపణలు చెప్పాలని సూచించారు.

సంబంధిత పోస్ట్