ల‌డ్డూ వివాదం.. వేణుస్వామి భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు (వీడియో)

50చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమ‌వారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణపై ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో లడ్డూ వివాదాన్ని పెద్ద రచ్చ చేశారన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బ‌తీశార‌ని పేర్కొన్నారు. రాజకీయ నాయకులే కాకుండా బ్రాహ్మణులు కూడా ఈ వివాదంపై ఓవర్ యాక్టింగ్ చేశారన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్