ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు (వీడియో)

66చూసినవారు
ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణమే. తాజాగా జోషిమఠ్‌లోని హెలాంగ్-మార్వారీ బైపాస్‌లో రోడ్డు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో ఇక్కడ పనిచేస్తున్న కూలీలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ప్రస్తుతం అక్కడ బైపాస్ పనులు జరుగుతున్నాయి. కూలీలు పనిలో నిమగ్నమైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూలీలు ప్రాణాలతో తప్పించుకోగా, కొన్ని యంత్రాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి.

సంబంధిత పోస్ట్