2025 ఆస్కార్‌కు ఎంపికైన తొలి భారతీయ సినిమా 'లాపతా లేడీస్‌'

77చూసినవారు
2025 ఆస్కార్‌కు ఎంపికైన తొలి భారతీయ సినిమా 'లాపతా లేడీస్‌'
ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన 97వ అకాడెమీ అవార్డులు వచ్చే ఏడాది జరగనున్నాయి. చెన్నైలో సోమవారం ది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సమావేశమై 'లాపతా లేడీస్' మూవీని బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా అధికారిక ఎంట్రీగా పంపాలని నిర్ణయించారు. హీరో ఆమిర్‌ఖాన్‌ మాజీ భార్య, దర్శక నిర్మాత కిరణ్‌ రావు తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సంబంధిత పోస్ట్