LIVE VIDEO: తుపాకీతో కాల్చి చంపారు

19945చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. కొడుకుతో కలిసి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లిన అర్షద్ అనే వ్యక్తిని కొందరు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యక్తిగత కక్షలే కారణమని, అందుకే హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్