రోడ్డు వేయడాన్ని అడ్డుకున్న మహిళలపై లారీడు మట్టి పోశారు (వీడియో)

62చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఇద్దరు మహిళలపై మట్టి పోశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు తమ కుటుంబ భూమిలోంచి రోడ్డు వేయడాన్ని వ్యతిరేకించన మహిళలు రోడ్డు వేసే వారిని నిలువరించేందుకు మట్టి తీసుకొచ్చిన డంపర్ ట్రక్కు వెనుక కూర్చున్నారు. అయినా డ్రైవర్ డంపర్ డోర్ తీసి మహిళలపై మట్టి పోసి వారిని కిందకు అదిమాడు.

సంబంధిత పోస్ట్