25న అచ్చంపేటకు కేటీఆర్: జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు

2997చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ నెల 25న జరిగే భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య నాయకులు, సామాజిక మాధ్యమాల కార్యకర్తల సమావేశానికి భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరు అవుతున్నారని, శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు తెలిపారు. లింగాల రోడ్డులోని బి. కె. కళ్యాణ మండపంలో ఈ సమావేశం ఉంటుందని దృశ్య సందేశంలో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్