కరెంటు కోతలు, నీళ్ల కష్టాలు మొదలయ్యాయి: కెటిఆర్

60చూసినవారు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. మార్పు, మార్పు అంటే ప్రజలు నమ్మి ఓట్లు వేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు మొదలయ్యాయని కేటీఆర్ అన్నారు. నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్