చిన్నచింతకుంటలో హనుమాన్ జయంతి శోభాయాత్ర

58చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో మంగళవారం రాత్రి నిర్వహించిన హనుమాన్ జయంతి శోభాయాత్రలో నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు కొండ ప్రశాంత్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చింతకుంట మండల అధ్యక్షుడు దశరథ, అసెంబ్లీ కో కన్వీనర్ కురువ రమేష్, నంబి రాజు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు బజరంగ్దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్