రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ఆర్బీఐ నిర్వహించిన వేలంలో ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ అప్పు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలలకు గాను రూ.47 వేల కోట్ల అప్పుకు కేంద్రం అనుమతిచ్చింది. కాగా, ఈ నెల 2న ప్రభుత్వం రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంది.