అలంపూర్ లో పురవిధుల గుండా ప్రచార ర్యాలీ

51చూసినవారు
అలంపూర్ లో పురవిధుల గుండా ప్రచార ర్యాలీ
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవిలు గురువారం ప్రచారం నిర్వహించారు. అంతకుముందు జోగులాంబ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలంపూర్ పట్టణంలో పురవిధుల గుండా ప్రచార ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్