సిఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ జడ్పిటీసి

64చూసినవారు
సిఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ జడ్పిటీసి
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం జడ్పిటీసి పద్మావెంకటేశ్వర్ రెడ్డి దంపతులు ఇద్దరు అపార్టీకి రాజీనామ చేసి శుక్రవారం సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళుతున్నందుకు బాధగా ఉందని
దంపతులు ఇద్దరు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. మండలంలో రెండు సార్లు జడ్పీటీసీగా గెలిచి ప్రతి ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ ఇచ్చినామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్