ఈత వనానికి నిప్పు

81చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని బైనపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఈత వనం బుగ్గిపాలు అయింది. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఒకదానికొకటి చెట్లకు నిప్పు అంటుకుంది. దీంతో సుమారు 500 ఈత చెట్లు కాలి బూడిద అయ్యాయని కల్లుగీత కార్మికులు కన్నీరు పెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్