ఈతకు వెళ్లి బాలుడు మృతి

20137చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ముగోనిపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు వీరేష్(12) స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈతకు వెళ్లాడు. బావిలో పూడికలో ఇరుక్కొని మృతి చెందాడు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్