వడ్డేపల్లి మండలం తనగల గ్రామం సమీపంలో బుధవారం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందారు. స్థానికులు వివరాల ప్రకారం.. కళ్యాణ్ గౌడ్ అనే యువకుడు అయిజ మండలంలోని ఏక్లాస్పూర్ గ్రామానికి చెందిన వారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.