మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామనికి చెందిన బ్యాగారి పరుశరాములు(40) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి బుధవారం అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5000 రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించారు.