ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి (వీడియో)

5353చూసినవారు
మంగళగిరి-ఆత్మకూరు బైపాస్ వద్ద మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి లోడుతో విజయవాడ నుంచి మంగళగిరి వైపు వెళ్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న వ్యక్తిని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న బావిలో ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కూరగాయల వ్యాపారితో పాటు మరొకరు ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్