సీఎం రేవంత్ రెడ్డిపై డీకే ఫైర్

14083చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిపై డీకే ఫైర్
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఆదివారం డీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ, ఎంపీగా ఉండి ఏం చేసినామని, ఓటుకు నోటు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికలలో మోసపూరితంగా ప్రవర్తించారని అన్నారు. పాలమూరు బిడ్డగా న్యాయం చేయాల్సిన వ్యక్తి ద్రోహం చేశాడని వాపోయారు. రానున్న రోజులలో పాలమూరు ప్రజలు రేవంత్ కు సరైన గుణపాఠం నేర్పుతారని అన్నారు.

సంబంధిత పోస్ట్