ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి: శ్రీనివాస్ రెడ్డి

60చూసినవారు
ప్రజలు మొక్కలు నాటడాన్ని తమ బాధ్యతగా భావించి మొక్కలు నాటాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బికే రెడ్డి కాలనీలో వన మహోత్సవం కార్య mక్రమానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నాటిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్