శివాలయంలో ఎంపీ శ్రీనివాసరెడ్డి పూజలు

83చూసినవారు
శివాలయంలో ఎంపీ శ్రీనివాసరెడ్డి పూజలు
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో వెలసిన శివాలయంలో ధ్వజస్తంభ, నందీశ్వర ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆదివారం ఆలయాన్ని దర్శించుకుని నందీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్