ఎంపీ బరిలో ఏడుగురు మహిళలు

66చూసినవారు
ఎంపీ బరిలో ఏడుగురు మహిళలు
లోకసభ ఎన్నికలలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడుగురు మహిళలు పోటీలో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, గోవిందమ్మ, విజయ, సరోజనమ్మ బరిలో నిలవగా. నాగర్ కర్నూల్ నుంచి బర్రెలక్క (కర్నె శిరీష), గీత, భారతి పోటీలో ఉన్నారు. కాగా వీరిలో శిరీష (స్వతంత్ర) అత్యంత పిన్న వయస్సు (25) కాగా. డీకే అరుణ (బీజేపీ) ఎక్కువ వయస్సు (64) ఉన్న అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్