కల్వకుర్తి మండల పరిధిలోని తాండ్ర గ్రామంలో శుక్రవారం ఉదయం బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా బిఎస్పీ తాలూకా నాయకులు ఎట్టి ఆంజనేయులు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పార్లమెంట్ బహుజన్ సమాజ్ పార్టీ ఎంపి అభ్యర్థి బీసమోల్ల యోసేఫ్ కు ఏనుగు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు
పర్వతాలు, చంటి, కృష్ణ, అనిల్, తదితరులు పాల్గొన్నారు.