సోమవారం పాన్ గల్ మండల కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి అని కొనుగోలు కమిటీ సభ్యులు షైక్ మహమూద బేగం, అలివేల ను ఆదేశించారు.