ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

58చూసినవారు
మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గ్రామపంచాయతీ కార్మికులకు మద్దతుగా వారి సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వివిధ గ్రామాల నుండి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు శివుడు, సీతారాం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్