విజయవంతంగా సాగిన కవిత్వ కార్యాశాల

67చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన కవిత్వ కార్యశాల విజయవంతంగా సాగింది. ఈ కవిత్వ కార్యాశాలలో ప్రముఖ కవి గూడూరి సీతారాం కవిత్వ నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కవిత్వ కార్యశాలకు జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ప్రసిద్ధ కవులు, వర్తమాన కవులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్