బంద్ లో పాల్గొన్న బిఎస్పి నాయకులు

63చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్సు డిపో ఎదుట బుధవారం ఉదయం బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నాయకులు బైటాయించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, వర్గీకరణ వ్యతిరేక సంఘాలు బుధవారం దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన బైఠాయింపు కార్యక్రమంలో బిఎస్పి జిల్లా ఇన్చార్జి అంతటి నాగన్న, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్చార్జి కొత్తపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్