దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

60చూసినవారు
దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కుచ్చుకుల్ల రాజేష్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవుడు ఆశీస్సులతో ప్రజలు ఎల్లవేళల సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్